నారీశక్తి అవార్డు అందుకున్న అక్కినేని అమల రాష్ట్రపతి నుంచి

- March 08, 2017 , by Maagulf
నారీశక్తి అవార్డు అందుకున్న అక్కినేని అమల రాష్ట్రపతి నుంచి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢీల్లీలో రాష్ట్రపతి నుంచి అక్కినేని అమల నారీశక్తి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఆలోచనలను నివేదిక రూపంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖకు అందిస్తానని ఆమె అన్నారు. ఇంకా మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతానని ఆమె చెప్పారు. మరోవైపు అమల అవార్డు అందుకోవడంపై అక్కినేని నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. తన నిస్వార్థ సేవలకు తగిన గుర్తింపు లభించిందంటూ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com