నారీశక్తి అవార్డు అందుకున్న అక్కినేని అమల రాష్ట్రపతి నుంచి
- March 08, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢీల్లీలో రాష్ట్రపతి నుంచి అక్కినేని అమల నారీశక్తి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఆలోచనలను నివేదిక రూపంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖకు అందిస్తానని ఆమె అన్నారు. ఇంకా మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతానని ఆమె చెప్పారు. మరోవైపు అమల అవార్డు అందుకోవడంపై అక్కినేని నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. తన నిస్వార్థ సేవలకు తగిన గుర్తింపు లభించిందంటూ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









