నారీశక్తి అవార్డు అందుకున్న అక్కినేని అమల రాష్ట్రపతి నుంచి
- March 08, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢీల్లీలో రాష్ట్రపతి నుంచి అక్కినేని అమల నారీశక్తి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఆలోచనలను నివేదిక రూపంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖకు అందిస్తానని ఆమె అన్నారు. ఇంకా మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతానని ఆమె చెప్పారు. మరోవైపు అమల అవార్డు అందుకోవడంపై అక్కినేని నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. తన నిస్వార్థ సేవలకు తగిన గుర్తింపు లభించిందంటూ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









