నారీశక్తి అవార్డు అందుకున్న అక్కినేని అమల రాష్ట్రపతి నుంచి
- March 08, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢీల్లీలో రాష్ట్రపతి నుంచి అక్కినేని అమల నారీశక్తి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఆలోచనలను నివేదిక రూపంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖకు అందిస్తానని ఆమె అన్నారు. ఇంకా మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతానని ఆమె చెప్పారు. మరోవైపు అమల అవార్డు అందుకోవడంపై అక్కినేని నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. తన నిస్వార్థ సేవలకు తగిన గుర్తింపు లభించిందంటూ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







