విమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్ని ప్రారంభించనున్న ప్రిన్సెస్ సబీకా
- March 09, 2017
మనామా: ప్రిన్స్ సబీకా బింట్ ఇబ్రహీమ్ అల్ ఖలీఫా, అంతర్జాతీయ విమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్ని ప్రారంభించనున్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో మార్చ్ 11 నుంచి 16 వరకు కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ విమెన్ పేరుతో జరిగే 61వ సెషన్లో ఈ అవార్డ్ని ఆమె ఆవిష్కరిస్తారు. అలాగే ఎస్సిడబ్ల్యు మరియు యుఎన్ విమెన్ మధ్య ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. బహ్రెయిన్ డెలిగేషన్ని ప్రిన్సెస్ సబీకా లీడ్ చేయనున్నారు. జాతీయ స్థాయిలో మహిళల సాధికారతకు నిలువుటద్దంగా ఈ అవార్డు ప్రారంభోత్సవం ఉంటుందని ఎస్సిడబ్ల్యు సెక్రెటరీ జనరల్ హలా అల్ అన్సారి చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళలు వివిధ రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నారనీ, అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారని, అలాంటివారిలో కొత్త ఉత్సాహం తెచ్చేందుకే ఈ అవార్డుని రూపొందించినట్లు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









