ప్రముఖ నిర్మాత దిల్రాజు భార్య హాఠాన్మరణం
- March 11, 2017
ప్రముఖ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణారెడ్డి భార్య అనిత(46) ఈ సాయంత్రం మృతిచెందారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమెకు అకస్మాత్తుగా తీవ్ర గుండె నొప్పి రావడంతో ప్రాణాలు విడిచారు. డిస్టిబ్యూటర్ గా.. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఇటీవలే కూతురు హన్షిత రెడ్డి వివాహం చేశారు. అయితే, వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఫిదా' చిత్రం షూటింగ్ నిమిత్తం దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటీన ఇండియాకు పయనమవుతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







