ప్రముఖ నిర్మాత దిల్రాజు భార్య హాఠాన్మరణం
- March 11, 2017
ప్రముఖ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణారెడ్డి భార్య అనిత(46) ఈ సాయంత్రం మృతిచెందారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమెకు అకస్మాత్తుగా తీవ్ర గుండె నొప్పి రావడంతో ప్రాణాలు విడిచారు. డిస్టిబ్యూటర్ గా.. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఇటీవలే కూతురు హన్షిత రెడ్డి వివాహం చేశారు. అయితే, వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఫిదా' చిత్రం షూటింగ్ నిమిత్తం దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటీన ఇండియాకు పయనమవుతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









