ప్రముఖ నిర్మాత దిల్రాజు భార్య హాఠాన్మరణం
- March 11, 2017
ప్రముఖ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణారెడ్డి భార్య అనిత(46) ఈ సాయంత్రం మృతిచెందారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమెకు అకస్మాత్తుగా తీవ్ర గుండె నొప్పి రావడంతో ప్రాణాలు విడిచారు. డిస్టిబ్యూటర్ గా.. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఇటీవలే కూతురు హన్షిత రెడ్డి వివాహం చేశారు. అయితే, వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఫిదా' చిత్రం షూటింగ్ నిమిత్తం దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటీన ఇండియాకు పయనమవుతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!







