తారల మధ్య భారత్ ఠాకూర్ చిత్ర కళా ప్రదర్శన
- March 12, 2017హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ ఏ 12, లోటస్ పాండ్ సమీపంలోని గ్యాలరీ స్పేస్ వద్ద శనివారం సాయంత్రం దుబాయ్ కు చెందిన ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్ స్వీయ చిత్రీకరణలను 'కలోసల్ అబ్స్ట్రాక్ట్' పేరున ఘనంగా ప్రారంభించారు. గత సంవత్సరం బెంగుళూర్ ఆర్ట్ గ్యాలరీ సోలో ప్రదర్శన నిర్వహించగా ఈ ఏడాది మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహించటం విశేషం. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున అక్కినేని లాంఛనంగా ప్రారంభించారు మరియు సినీ పరిశ్రమ నుండి జగపతి బాబు,సిరాశ్రీ మరియు పలువురు తారలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కళాకారులు రూపొందించిన అపురూప కళాఖండాలు తిలకించి ఆనందించండని ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా వ్యవరహించిన ప్రముఖ సంస్థ ఆర్.కె మీడియా యొక్క ఛైర్మన్ రవి పనస ఆహ్వానించారు.



తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







