తారల మధ్య భారత్ ఠాకూర్ చిత్ర కళా ప్రదర్శన
- March 12, 2017హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ ఏ 12, లోటస్ పాండ్ సమీపంలోని గ్యాలరీ స్పేస్ వద్ద శనివారం సాయంత్రం దుబాయ్ కు చెందిన ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్ స్వీయ చిత్రీకరణలను 'కలోసల్ అబ్స్ట్రాక్ట్' పేరున ఘనంగా ప్రారంభించారు. గత సంవత్సరం బెంగుళూర్ ఆర్ట్ గ్యాలరీ సోలో ప్రదర్శన నిర్వహించగా ఈ ఏడాది మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహించటం విశేషం. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున అక్కినేని లాంఛనంగా ప్రారంభించారు మరియు సినీ పరిశ్రమ నుండి జగపతి బాబు,సిరాశ్రీ మరియు పలువురు తారలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కళాకారులు రూపొందించిన అపురూప కళాఖండాలు తిలకించి ఆనందించండని ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా వ్యవరహించిన ప్రముఖ సంస్థ ఆర్.కె మీడియా యొక్క ఛైర్మన్ రవి పనస ఆహ్వానించారు.



తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









