తారల మధ్య భారత్ ఠాకూర్ చిత్ర కళా ప్రదర్శన
- March 12, 2017హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ ఏ 12, లోటస్ పాండ్ సమీపంలోని గ్యాలరీ స్పేస్ వద్ద శనివారం సాయంత్రం దుబాయ్ కు చెందిన ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్ స్వీయ చిత్రీకరణలను 'కలోసల్ అబ్స్ట్రాక్ట్' పేరున ఘనంగా ప్రారంభించారు. గత సంవత్సరం బెంగుళూర్ ఆర్ట్ గ్యాలరీ సోలో ప్రదర్శన నిర్వహించగా ఈ ఏడాది మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహించటం విశేషం. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున అక్కినేని లాంఛనంగా ప్రారంభించారు మరియు సినీ పరిశ్రమ నుండి జగపతి బాబు,సిరాశ్రీ మరియు పలువురు తారలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కళాకారులు రూపొందించిన అపురూప కళాఖండాలు తిలకించి ఆనందించండని ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా వ్యవరహించిన ప్రముఖ సంస్థ ఆర్.కె మీడియా యొక్క ఛైర్మన్ రవి పనస ఆహ్వానించారు.



తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







