తెలంగాణ వాసి సౌదీలో గుండెపోటుతో మృతి
- March 12, 2017
పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆ కార్మికుడు తనకు రావాల్సిన బకాయిల కోసం కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలసిపోయి.. గుండెపోటుతో మరణించాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన పొన్నం సత్యనారాయణ (48) 20 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లాడు. ఒక నిర్మాణ సంస్ధలో పని చేస్తుండగా 2015 సంవత్సరం నుంచి చమురు సంక్షోభం కారణంగా పనులు తగ్గడంతో సకాలంలో జీతాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కార్మికుల బకాయిల చెల్లింపు కోసం కంపెనీ యాజమాన్యంపై సౌదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. దశల వారీగా బకాయిలు చెల్లిస్తున్న తరుణంలో సత్యనారాయణ గుండెపోటుతో మరణించడంతో తోటి కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









