గడువు ముగిసిన అవకతవకల మాంసం అమ్మకం...సీజ్ చేసిన అధికారులు
- March 12, 2017
స్థానిక పారిశ్రామిక ప్రాంతంలో నిల్వ గృహాల నుండి 2,500 కిలోల మిగిలిపోయిన రూపంలో ఉన్న మాంసంను దోహా మున్సిపాలిటీ హెల్త్ కంట్రోల్ విభాగం ఆదివారం సీజ్ చేశారు. మాంసం గూర్చి వాస్తవ సమాచారం తెలియచేసే లేబుల్స్ ను మిగిలిపోయిన మాంస నిల్వలపై పొడిగించిన గడువు తేదీతో ఉన్న కొత్త లబెల్స్ భర్తీ చేయడాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు.ఆయా మాంస నిల్వలను స్వాధీనం చేసుకొని నాశనం చేశారు. అంతేకాక అధికారులు మానవ ఆహార నియంత్రణ నియమావళి చట్టం సంఖ్య 9 1990 ప్రకారం నిల్వ గృహాలలో నిబంధనలను ఉల్లంఘించడంపై ఒక నివేదికను జారీ చేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







