గడువు ముగిసిన అవకతవకల మాంసం అమ్మకం...సీజ్ చేసిన అధికారులు
- March 12, 2017
స్థానిక పారిశ్రామిక ప్రాంతంలో నిల్వ గృహాల నుండి 2,500 కిలోల మిగిలిపోయిన రూపంలో ఉన్న మాంసంను దోహా మున్సిపాలిటీ హెల్త్ కంట్రోల్ విభాగం ఆదివారం సీజ్ చేశారు. మాంసం గూర్చి వాస్తవ సమాచారం తెలియచేసే లేబుల్స్ ను మిగిలిపోయిన మాంస నిల్వలపై పొడిగించిన గడువు తేదీతో ఉన్న కొత్త లబెల్స్ భర్తీ చేయడాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు.ఆయా మాంస నిల్వలను స్వాధీనం చేసుకొని నాశనం చేశారు. అంతేకాక అధికారులు మానవ ఆహార నియంత్రణ నియమావళి చట్టం సంఖ్య 9 1990 ప్రకారం నిల్వ గృహాలలో నిబంధనలను ఉల్లంఘించడంపై ఒక నివేదికను జారీ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







