గడువు ముగిసిన అవకతవకల మాంసం అమ్మకం...సీజ్ చేసిన అధికారులు
- March 12, 2017
స్థానిక పారిశ్రామిక ప్రాంతంలో నిల్వ గృహాల నుండి 2,500 కిలోల మిగిలిపోయిన రూపంలో ఉన్న మాంసంను దోహా మున్సిపాలిటీ హెల్త్ కంట్రోల్ విభాగం ఆదివారం సీజ్ చేశారు. మాంసం గూర్చి వాస్తవ సమాచారం తెలియచేసే లేబుల్స్ ను మిగిలిపోయిన మాంస నిల్వలపై పొడిగించిన గడువు తేదీతో ఉన్న కొత్త లబెల్స్ భర్తీ చేయడాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు.ఆయా మాంస నిల్వలను స్వాధీనం చేసుకొని నాశనం చేశారు. అంతేకాక అధికారులు మానవ ఆహార నియంత్రణ నియమావళి చట్టం సంఖ్య 9 1990 ప్రకారం నిల్వ గృహాలలో నిబంధనలను ఉల్లంఘించడంపై ఒక నివేదికను జారీ చేశారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









