గడువు ముగిసిన అవకతవకల మాంసం అమ్మకం...సీజ్ చేసిన అధికారులు
- March 12, 2017
స్థానిక పారిశ్రామిక ప్రాంతంలో నిల్వ గృహాల నుండి 2,500 కిలోల మిగిలిపోయిన రూపంలో ఉన్న మాంసంను దోహా మున్సిపాలిటీ హెల్త్ కంట్రోల్ విభాగం ఆదివారం సీజ్ చేశారు. మాంసం గూర్చి వాస్తవ సమాచారం తెలియచేసే లేబుల్స్ ను మిగిలిపోయిన మాంస నిల్వలపై పొడిగించిన గడువు తేదీతో ఉన్న కొత్త లబెల్స్ భర్తీ చేయడాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు.ఆయా మాంస నిల్వలను స్వాధీనం చేసుకొని నాశనం చేశారు. అంతేకాక అధికారులు మానవ ఆహార నియంత్రణ నియమావళి చట్టం సంఖ్య 9 1990 ప్రకారం నిల్వ గృహాలలో నిబంధనలను ఉల్లంఘించడంపై ఒక నివేదికను జారీ చేశారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









