బేబీ డంపింగ్: మహిళను రప్పించిన అధికారులు
- March 14, 2017మనామా: ఓ విదేశీ మహిళ, న్యూ బోర్న్ బేబీని, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విడిచిపెట్టిన ఘటనకు సంబంధించి ఆ మహిళను బహ్రెయిన్ అధికారులు తిరిగి తీసుకురావడం జరిగింది. చైల్డ్ అండ్ ఫ్యామిలీ ప్రాసిక్యూషన్ డిప్యూటీ అటార్నీ హమాద్ అల్ గల్లాఫ్ మాట్లాడుతూ, ఆ మహిళ ఆసియా జాతీయురాలనీ, దుబాయ్ నుంచి ఆమెను బహ్రెయిన్కి రప్పించడం జరిగిందని చెప్పారు. ఇన్ఫాంట్ మృతదేహం, వేస్ట్ బిన్లో దర్శనమిచ్చింది. ఈ ఘటనతో అలర్ట్ అయిన అధికారులు, ఆ మహిళకు ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ని జారీ చేశారు. ప్రీ డెలివరీ కోసం నిందితురాలు కొన్ని ట్యాబ్లెట్స్ని వేసుకున్నట్లుగా విచారణలో నిర్ధారించారు. ఇంటర్పోల్ సహాయంతో ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చించి, ఆమెను బహ్రెయిన్కి తీసుకురాగలిగారు. మహిళ, విచారణ నిమిత్తం కస్టడీకి పంపబడింది.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







