బడ్జెట్ కేటాయింపులపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు
- March 15, 2017
ఏపీ బడ్జెట్ కేటాయింపులపై ప్రశంసల జల్లు కురిపించారు సీఎం చంద్రబాబు. అన్ని రంగాలకు మంత్రి యనమల న్యాయం చేశారని చెప్పారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ..దేశంలోనే గ్రోత్ రేటులో ముందుందని తెలిపారు. 15 శాతం జీడీపీ సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన పలు కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









