అల్లు రామలింగయ్య పురస్కారం దాసరికి

- March 16, 2017 , by Maagulf
అల్లు రామలింగయ్య పురస్కారం దాసరికి

మన మధ్య లేని వారిని స్మరించుకుంటూ.. ఉన్న వారిని గౌరవిస్తుండడమే సంస్కారానికి గీటురాయి అని రాజ్యసభ సభ్యులు, సీనినటులు చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అల్లు రామలింగయ్య కళా పీఠం ఆధ్వర్యంలో అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాల కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పురస్కార స్వీకర్త దాసరి నారాయణరావు ఆస్పత్రిలో ఉండడంతో ఆయన తరపున అల్లు అరవింద్‌, సారిపల్లి కొండలరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ సంస్థను చిరంజీవి ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com