అల్లు రామలింగయ్య పురస్కారం దాసరికి
- March 16, 2017
మన మధ్య లేని వారిని స్మరించుకుంటూ.. ఉన్న వారిని గౌరవిస్తుండడమే సంస్కారానికి గీటురాయి అని రాజ్యసభ సభ్యులు, సీనినటులు చిరంజీవి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అల్లు రామలింగయ్య కళా పీఠం ఆధ్వర్యంలో అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాల కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పురస్కార స్వీకర్త దాసరి నారాయణరావు ఆస్పత్రిలో ఉండడంతో ఆయన తరపున అల్లు అరవింద్, సారిపల్లి కొండలరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ సంస్థను చిరంజీవి ప్రారంభించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







