జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం 2 నెలల్లో
- March 17, 2017
అత్యంత శక్తివంతమైన ఉపగ్రహ వాహక నౌక జీఎస్ఎల్వీ మార్క్-3 ని మరో రెండు నెలల్లో ప్రయోగిస్తామని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ టీజీకే మూర్తి చెప్పారు. సమీప భవిష్యత్తులో భారత గడ్డపై నుంచి 4 ఉపగ్రహాల్ని ప్రయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. కోల్కతాలో జరుగుతున్న 'అడ్వాన్సెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ' మూడు రోజుల సదస్సులో ప్రసంగిస్తూ...
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







