ఇసా టౌన్ మార్కెట్ ను అలుముకున్న మంటలు
- March 19, 2017
మనామా:ఇసా టౌన్ లోని సాంప్రదాయ మార్కెట్ వద్ద ఆదివారం వేకువజామున మంటలు రాజుకొని , ఎనిమిది దుకాణాలు తగలబడ్డాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టాలు జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక దళం వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుంది. వారి చర్యతో ఎగిసిపడిన మంటలు సమీపంలోని దుకాణాలకు వ్యాప్తి చెందకుండా నియంత్రించారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో అగ్నిజ్వాలల తీవ్రంగా చుట్టుముట్టాయి. ఈ అగ్ని ప్రమాదంలో దుకాణాల్లో అనేక ఫర్నిచర్, గృహ అంశాలు మరియు ఆహార పదార్ధాలు సర్వనాశనమాయ్యాయని పేర్కొన్నారు." సివిల్ డిఫెన్స్ ఇసా టౌన్ లో సాంప్రదాయ మార్కెట్లో అగ్ని జ్వాలలతో పోరాడుతుంది. సంబంధిత అధికారుల సంఘటన స్థలం వద్ద ఉన్నారని.ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం కనుగొనేందుకు అధికారులు పరిశోధిస్తున్నారు. " ట్విట్టర్ లోఆంతరంగిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







