దుబాయ్ అంతర్జాతీయ అరేబియా గుర్రాల తుది పోటీకి హాజరైన వైస్ ప్రెసిడెంట్
- March 19, 2017
దుబాయ్ పాలకుడు మరియు ప్రధాన మంత్రి వైస్ ప్రెసిడెంట్ శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం శనివారం దుబాయ్ అంతర్జాతీయ అరేబియా గుర్రాల పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.దుబాయ్ డిప్యూటీ రూలర్ ఆర్థికమం యుఎఇ ఆర్ధిక మంత్రి శ్రీ షేక్ హందాన్ బిన్ రషీద్ అల్ మక్తోయం, పలువురు షేక్ లు , రాకుమారులు అలాగే స్థానిక ప్రపంచ మరియు ప్రాంతీయ అశ్వ పరిశ్రమ ఆటగాళ్లు మరియు గుర్రం యజమానులు, పెంపకందారులు, విశ్రాంతి రైడర్స్ మరియు గుర్రం ప్రియులుకూడా ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ షేక్ మహమ్మద్ విజేతలకు బహుమతులు అందించి విజేతలను అభినందించారు ( 4 మిలియన్ అమెరికా డాలర్లు ) ఇది 15 మిలియన్ ఏ ఈ డి విలువ మొత్తం సమానం. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జానపదనృత్యాల ప్రదర్శన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఒక ఆకర్షణగా మారాయి. హెరిటేజ్ విలేజ్ లోని సంప్రదాయ బెదౌయిం ఇళ్ళు లో స్థానిక వంటకాలతో ఈ పోటీలలో పాల్గొన్నవారికి అందించారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







