దుబాయ్ అంతర్జాతీయ అరేబియా గుర్రాల తుది పోటీకి హాజరైన వైస్ ప్రెసిడెంట్
- March 19, 2017
దుబాయ్ పాలకుడు మరియు ప్రధాన మంత్రి వైస్ ప్రెసిడెంట్ శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం శనివారం దుబాయ్ అంతర్జాతీయ అరేబియా గుర్రాల పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.దుబాయ్ డిప్యూటీ రూలర్ ఆర్థికమం యుఎఇ ఆర్ధిక మంత్రి శ్రీ షేక్ హందాన్ బిన్ రషీద్ అల్ మక్తోయం, పలువురు షేక్ లు , రాకుమారులు అలాగే స్థానిక ప్రపంచ మరియు ప్రాంతీయ అశ్వ పరిశ్రమ ఆటగాళ్లు మరియు గుర్రం యజమానులు, పెంపకందారులు, విశ్రాంతి రైడర్స్ మరియు గుర్రం ప్రియులుకూడా ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ షేక్ మహమ్మద్ విజేతలకు బహుమతులు అందించి విజేతలను అభినందించారు ( 4 మిలియన్ అమెరికా డాలర్లు ) ఇది 15 మిలియన్ ఏ ఈ డి విలువ మొత్తం సమానం. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జానపదనృత్యాల ప్రదర్శన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఒక ఆకర్షణగా మారాయి. హెరిటేజ్ విలేజ్ లోని సంప్రదాయ బెదౌయిం ఇళ్ళు లో స్థానిక వంటకాలతో ఈ పోటీలలో పాల్గొన్నవారికి అందించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







