కతర్ పనిమనిషి చేసిన శిశుహత్యలు అభియోగంపై విచారణ
- March 19, 2017
కతర్:తన కడుపున పుట్టిన ఒక శిశువుని ఫిలిప్పీన్ దేశానికి చెందిన పని మనిషి కర్కశంగా ఆ పసిగుడ్డు మెడ కోసి హతమార్చి ఆ తర్వాత మృతదేహాన్ని తానూ పనిచేసే ఇంటి సమీపంలో ఒక చెత్త కుండీలోనికి విసిరి కొట్టింది.ఈ కేసుకి సంబంధించిన తీర్పుని కోర్టు వచ్చే నెల ఇవ్వనుంది. కతర్ రాజధాని దోహా లో ఇటీవల జరిగిన ఈ దారుణం తీవ్ర సంచలనం కల్గించింది. అదే ఇంట్లో మరొక సహాయకరాలు, తనిఖీ చేసిన వైద్యుడి సాక్ష్యాలను వినిన తర్వాత క్రిమినల్ కోర్ట్ నిర్ణయం తీసుకోనుంది ప్రతివాది మరియు ఆమె న్యాయవాది విచారణ నిమిత్తం శనివారం కోర్టుకి హాజరయ్యారు.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







