20 మంది ప్రాణాలు తీసిన చెట్టు
- March 20, 2017
జలపాతం దగ్గర సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులపై ఓ భారీ వృక్షం కూలడంతో 20 మంది స్టూడెంట్స్ మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆఫ్రికా దేశం ఘనాలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ స్టూడెంట్స్ ను హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆఫ్రికాలోని ఘనా దేశంలోని కింటాంపో జలపాతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అక్కడి అధికారులు మాట్లాడుతూ.. ఆ విద్యార్థులంతా విహారయాత్రకు వచ్చారని, వాటర్ఫాల్స్ దగ్గర ఈతకు దిగిన సమయంలో తుపాన్ వచ్చిందని, అకస్మాత్తుగా భారీ వృక్షం విద్యార్థులపై కుప్పకూలిందని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









