20 మంది ప్రాణాలు తీసిన చెట్టు
- March 20, 2017
జలపాతం దగ్గర సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులపై ఓ భారీ వృక్షం కూలడంతో 20 మంది స్టూడెంట్స్ మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆఫ్రికా దేశం ఘనాలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ స్టూడెంట్స్ ను హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆఫ్రికాలోని ఘనా దేశంలోని కింటాంపో జలపాతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అక్కడి అధికారులు మాట్లాడుతూ.. ఆ విద్యార్థులంతా విహారయాత్రకు వచ్చారని, వాటర్ఫాల్స్ దగ్గర ఈతకు దిగిన సమయంలో తుపాన్ వచ్చిందని, అకస్మాత్తుగా భారీ వృక్షం విద్యార్థులపై కుప్పకూలిందని చెప్పారు.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







