మెగాస్టార్ ని కలిసిన 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా
- March 20, 2017
ఏకగ్రీవంగా 'మా' అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా శివాజీ రాజా ఇటీవల 'మా' ఫౌండర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికైన జాయింట్ సెక్రటరీలలో ఒకరైన ఏడిద శ్రీరామ్, ఈసీ మెంబర్ సురేష్కొండేటి కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







