బిర్లా పబ్లిక్ స్కూల్కి నేషనల్ ఎక్రిడిటేషన్
- March 22, 2017
దోహాకి చెందిన బిర్లా పబ్లిక్ స్కూల్, ఖతార్ నేషనల్ స్కూల్ ఎక్రెడిటేషన్ (క్యుఎన్ఎస్ఎ) విభాగంలో అక్రిడిటేషన్ని పొందింది. ప్రిన్సిపల్ ఎకె శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్రిడిటేషన్ సర్టిఫికెట్ని మినిస్ట్రీ నుంచి వైస్ ఛైర్మన్ గోప్ ద్వారా అందుకున్నారు. డాక్టర్ మోహన్ థామస్, సివి రప్పాయ్, అకడమిక్ సబ్ కమిటీ మెంబర్ చిందు ఆంటోనీ రప్పాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా థామస్, విద్యార్థి జీవితంలో టీచర్ పాత్ర ఎంత ముఖ్యమైనదో వివరించారు. అక్రెడిటేషన్ పొందిన నేపథ్యంలో షహాని, స్టాఫ్ని సన్మానించారు. స్కూట్ సిబ్బంది కోసం ఎక్స్గ్రేషియాని కూడా ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. స్కూల్ సిబ్బంది పేర్లను సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ షిర్లే రప్పాయ్ ప్రకటించారు. వైస్ ప్రిన్సిపల్ జార్జ్ ఎడిసన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!







