వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు అత్యుత్తమ రాష్ట్రం పురస్కారం
- March 23, 2017
వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కనబరిచిన పనితీరుకు గుర్తింపుగా ప్రముఖటీవీ ఛానల్ సీఎన్బీసీ ఏపీకి ఈ ఏడాది అత్యుత్తమ రాష్ట్రం(స్టేట్ ఆఫ్ది ఇయర్) పురస్కారాన్ని ప్రదానం చేసింది. గురువారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ నుంచి ఏపీ పంచాయతీరాజ్శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్ఆరోఖ్యరాజ్, ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్లు సంయుక్తంగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ తాగునీరు అందించడం, స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని సాధించడమే తమ ప్రధాన కర్తవ్యమని ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో దీన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









