రేపు ఒమన్ పర్యావరణ సంఘం ఆచరిస్తున్న ఎర్త్ అవర్
- March 24, 2017
మస్కట్:ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఆచరిస్తున్న విద్యుత్ నిలిపి వేసి ఎర్త్ అవర్ 2017 కార్యక్రమమంలో పాల్గొనాల్సిందిగా ఒమన్ పర్యావరణ సంఘం (ఎసో) ఆహ్వానిస్తోంది ఈ సంవత్సరం ఈ కార్యక్రమం అల్ బందర్ హోటల్ లో శనివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని షాంగ్రీ -ల బార్ అల్ జిస్సహః రిసార్ట్ స్పా భాగస్వామ్యంతో జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









