స్మార్ట్ ఫోన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ ఉచిత డేటా
- March 25, 2017ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు 1జీబీ ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. అయితే 1జీబీ ఉచిత డేటా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉండి, కంపెనీ డేటా సర్వీసులు వాడుకోని వారికే అందిస్తానని పేర్కొంది. డిజిటల్ ఇండియా ట్రైవ్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు స్పెషల్ ఉచిత ఆఫర్లు అందించాలని నిర్ణయించినట్టు బీఎస్ఎన్ఎల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి