మాస్ మహారాజా హిట్ రీమేక్ లో
- March 25, 2017
రవితేజ మళ్ళీ జోరు పెంచారు. విక్రంసిరి దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమాలతో బిజీగా వున్నారు. ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లక్ష్మణ్ అనే దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నారని టాక్ .
తమిళంలో లక్ష్మణ్ తెరకెక్కించిన 'బోగన్' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. అరవింద్ స్వామి - జయం రవి ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. జయం రవి పోషించిన పాత్రకి గాను రవితేజను ఒప్పించాడని తెలిసింది. అరవింద్ స్వామి పాత్ర కోసం మరో హీరోని అన్వేషించే పనిలో వున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







