ఉగాది సమ్మేళన్ కు హాజరైన మోదీ
- March 26, 2017
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది సమ్మేళన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చలమేశ్వర్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో నూతన తెలుగు సంవత్సరానికి ఆహ్వానం పలుకుదామని కేంద్ర మంత్రి వెంకయ్య ట్వీట్ చేశారు. ఉగాది వేడుకలను తన నివాసంలో నిర్వహించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









