ఉగాది సమ్మేళన్ కు హాజరైన మోదీ
- March 26, 2017
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది సమ్మేళన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చలమేశ్వర్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో నూతన తెలుగు సంవత్సరానికి ఆహ్వానం పలుకుదామని కేంద్ర మంత్రి వెంకయ్య ట్వీట్ చేశారు. ఉగాది వేడుకలను తన నివాసంలో నిర్వహించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







