నటుడు కమల్హాసన్ చిక్కుల్లో
- March 26, 2017
నిత్యం వార్తల్లో వుంటున్నాడు నటుడు కమల్హాసన్. మహాభారతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కమల్హాసనపై బెంగళూరులో కేసు నమోదైంది. కర్ణాటకలోని బసవేశ్వర మఠాధిపతి ప్రణవానంద స్వామి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ తమిళ టీవీ ఛానెల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కమల్ వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూమతాన్నే కాకుండా ముస్లిం, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా కమల్హాసన వ్యాఖ్యలు వున్నాయని, మూడురోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









