షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ నుంచి నూతన బస్సు సేవలు ప్రారంభం
- March 28, 2017షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు సెంటర్ నుంచి వహత్ అల్ కరమ స్మారక మరియు మసీదు ప్రాంతాల మధ్యలో సందర్శకుల సౌకర్యార్ధం అనువైన రవాణా కొరకు బస్సు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్ జెడ్ జి ఎం సి మంగళవారం ప్రకటించింది.ఈ సేవల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అబూధాబీ యొక్క అత్యంత ముఖ్యమైన ఆనవాళ్లుగా భావించబడే ఈ రెండు ప్రహేశాల నడుమ సందర్శకుల కొరకు సులువైన ప్రయాణం ఏర్పరచి ప్రయాణ భారాన్నితగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పరచబడింది. ఈ బస్సులు ప్రతి అర్ధ గంటకు ఈ రెండు ప్రదేశాల మధ్య ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకుల కొరకు రవాణా సేవలను నిర్వహించనున్నాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు