పూరి కొత్త సినిమా 'హే భగవాన్'
- March 29, 2017
హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసే డైరెక్టర్ పూరీ జగన్నాధ్ . కేవలం మూడు నెలల్లోనే సినిమా తీసి , థియేటర్స్ లలో రప్పించగల డాషింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రోగ్ సినిమా ప్రమోషన్స్ లలో బిజీ గా ఉన్నాడు. ఈ సందర్భాంగా పూరి మాట్లాడుతూ..ప్రస్తుతం బాలకృష్ణ తో ఓ మూవీ చేస్తున్నాని , ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని తెలిపాడు. ఈ మూవీ తర్వాత 'హే భగవాన్' అనే మూవీ చేస్తానని తెలిపాడు.
కాకపోతే ఈ చిత్రం లో ఎవరు హీరో హీరో అనేది చెప్పకుండా, దేవుళ్ల కారణంగా ఈ ప్రపంచానికి ఎలాంటి కష్టాలు వస్తున్నాయనే అంశాన్ని మూవీలో చూపించబోతున్నట్లు చెప్పాడు పూరీ.
ఇక ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ.. రోగ్ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఈ మూవీ మార్చ్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇటీవల కాలంలో పూరి వరుస ప్లాప్స్ తో ఉన్నాడు.
మరి రోగ్ అయిన హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







