ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ని ప్రారంభించిన మవసలాత్
- March 29, 2017
మస్కట్:ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, ఒమన్టెల్తో కలిసి సంయుక్తంగా, ప్రయాణీకులకు ఉచిత అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందించనుంది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని పలు ఇంటర్నల్ రూట్స్లో ఈ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర గవర్నరేట్స్కి వెళ్ళే ఎక్సటర్నల్ రూట్స్లోనూ, సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ బస్ ఫ్లీట్లోనూ ఇంటర్నెట్ సర్వీసుల్ని ఉచితంగా అందిస్తున్నట్లు మవసలాత్ ప్రతినిథులు తెలిపారు. డిసెంబర్ 2016లో మవసలాత్, ఒమన్టెల్ ఉచిత వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మవసలాత్ బస్సుల్ని మరింతగా ప్యాసింజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకోసం ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఒమన్టెల్, ఓరెండూ, రెన్నా తదితర ఆపరేటర్ల సహకారంతో ప్రయాణీకులకు ఉచిత ఇంటర్నెట్ సర్వీసుల్ని మవసలాత్ అందిస్తోంది.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









