ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ ఖననాంతర ప్రార్థనలు... 3 రోజుల సంతాప దినాల ప్రకటన
- March 30, 2017ఫుజైరాహ్:బుధవారం కన్నుమూసిన ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ షేక్ హమద్ బిన్ సైఫ్ ఆల్ షార్కీ అంత్యక్రియ ప్రార్థనలు స్థానిక ఫుజైరాహ్ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద నిర్వహించారు.డిప్యూటీ రూలర్ మరణం గూర్చి ప్రెసిడెన్షియల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. షేక్ హమద్ మరణం పట్ల చింతిస్తున్నట్లు శాశ్వతమైన శాంతితో ఆయన ఆత్మ నిత్య విశ్రాంతిని పొందేలా మహోన్నతుడైన అల్లాహ్ ను తానూ ప్రార్ధించినట్లు అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సంతాపం ఒక ప్రకటనలోతెలిపారు.షేక్ హమద్ మరణానికి విచారంగా జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయాలని ఇదే సమయంలో దేశంలో మూడు రోజుల సంతాప కాలం కొనసాగుతుందని మంత్రిత్వశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?