ఏపీ సీఎం హెచ్సిఎల్తో ఒప్పందం
- March 30, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , హెచ్సిల్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సిఎం చంద్రబాబు సమక్షంలో , హెచ్సిఎల్ చైర్మన్ శివనాడార్లు చర్చించారు.. విజయవాడ, అమరావతిలో బిపిఒల ఏర్పాటుకు హెచ్సిఎల్ ఆసక్తి చూపింది.. బిసిఒ ఏర్పాటుకు అన్ని సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్త ంచేసింది. గన్నవరం వద్ద ప్రాథమికంగా బిపిఒను హెచ్సిఎల్ ఏర్పాటు చేయనుంది.. రాష్ట్రంలో రెండు బిపిఒలను హెచ్సిఎల్ ఏర్పాటు చేస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









