మలుపు తిరుగుతూ భారీ ట్రక్కు బోల్తా... ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
- March 31, 2017
పాలు, పండ్ల రసాలను తీసుకువెళ్ళే ఒక భారీ ట్రక్కు మలుపు తిరుగుతూ బోల్తాపడింది. గురువారం మధ్యాహ్నం దోహా ఇండస్ట్రియల్ ఏరియా రోడ్డుపై బర్వా కమర్షియల్స్ అవెన్యూ సిగ్నల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనితో ఒక విభాగంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ప్రమాదస్థాలానికి ఒక క్రేన్ ను తీసుకువచ్చి బోల్తాపడిన ట్రక్ ను అక్కడ్నుంచి తొలగించడంతో ట్రాఫిక్ కు అవరోధాలు తొలిగేయి. . సివిల్ డిఫెన్స్ సిబ్బంది ప్రమాద స్థలానికి వచ్చి పండ్ల రసాలు...ఒలికి పోయిన పాలు తదిర వ్యర్ధాలను తొలగించి ఆ ప్రాంతాన్నిశుభ్రం చేశారు. పోలీసు రద్దీ లో చిక్కుకొనిపోయిన వాహనాలను ఆ ప్రాంతం నుంచి మళ్లించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారో లేదన్నది ఇంకా సమాచారం తెలియరాలేదు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







