దీపావళికి వస్తున్న రజినీకాంత్ రోబో-2
- March 31, 2017
సూపర్స్టార్ రజనీకాంత్ మలేసియా ప్రధాని నబీద్ రజాక్తో సమావేశమయ్యారు.. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. మలేసియా బ్రాండ్ అంబాసిడర్గా తాను వ్యవహరించనున్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు..మలేసియా ప్రభుత్వ పెద్దలు చెన్నైకి వస్తేనే కలిశారని తెలిపారు. ఆదివారం జరగనున్న అభిమాన సంఘం సమావేశంలో తాను పాల్గొనటం లేదని అన్నారు. మలేసియా ప్రధానితో సమావేశం రాజకీయ అరంగేట్రం కోసం ఏర్పాటు చేసింది కాదని స్పష్టం చేశారు.. ఈ మధ్య కాలంలో తానెపుడూ ఫ్యాన్స్ను కలిసింది లేదని, ఏప్రిల్ 11వ తేదీన నుంచి 16 వరకు ఫ్యాన్స్కు కలవనున్నట్టు తెలిపారు.. జాఫ్నాకు వెళ్లపకవపోటం అసంతృప్తగా ఉందన్నారు.. రోబో 2 షూటింగ్ పూర్తయిందని, ఈ ఏడాది దీపావళికి సినిమా రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







