పరాచినార్ లో బాంబు పేలుడు, 24 మంది మృతి
- March 31, 2017
పాకిస్థాన్లో శుక్రవారం బాంబుపేలుడు సంభవించింది. పరాచినార్ అనే గిరిజన ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సహాయక సిబ్బంది, పోలీసులు క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జనవరిలో ఇదే ప్రాంతంలోని కూరగాయల మార్కెట్లో పేలుడు సంభవించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







