విడుదలైన 'గోప్యం' పాటలు
- March 31, 2017
నూతన నటీనటులు తరుణ్, ఇందు, నవీన్, అనూష, వంశీ, నజియా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘గోప్యం’. తరుణ్ క్రియేషన్స్ పతాకంపై రఘు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బల్లెం వేణుమాధవ్ దర్శకత్వం వహించారు. ఆత్రేయ స్వరాలు సమకూర్చారు. శుక్రవారం హైదరాబాద్లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు, నటుడు రాజేంద్రప్రసాద్, రచయిత గోపాలకృష్ణ హాజరై తొలిసీడీని ఆవిష్కరించారు. హత్య నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. .
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







