బహరేన్ లో గుండెపోటుతో మరణించిన భారతీయ ప్రవాసీయుడు
- April 01, 2017
బహరేన్ లో ఓ ప్రవాసీయ భారతీయుడు గుండెపోటుతో మరణించారు. కేరళా రాష్ట్రానికి చెందిన థామస్ జాన్ (56) బటెల్కో సంస్థలో కొన్నాళ్ళు పాటు సేవలు అందించిన తర్వాత ఆయన స్వంతంగా ఖవాజా నియాజ్ నిర్మాణ కంపెనీని ప్రారంభించారు. దీనిని ఆయన గత 35 సంవత్సరాలుగా ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. థామస్ జాన్ కు భార్య రాచెల్ థామస్ మరియు ముగ్గురు కుమార్తెలు జేసింత్ థామస్, జస్సం థామస్ మరియు జానా థామస్ ఉన్నారు. థామస్ జాన్ పార్ధీవ దేహాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే ప్రదేశములో భద్రపర్చబడింది. సుగాయ లోని న్యూటెస్టమెంట్ చర్చి వద్ద (నేడు) ఏప్రిల్ 1 వ తేదీ శనివారం సాయంత్రం 3 గంటలు 4 గంటల మధ్య ప్రార్ధనల అనంతరం ఆయనకు కడసారిగా నివాళులు అర్పించిన తర్వాత ఏప్రిల్ 3 వ తేదీ సోమవారం కేరళ లోని ఆయన స్వస్థలమైన కరునాగప్పల్లికు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్ళతారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









