ఇరాక్ నుంచి స్వదేశానికి తెలంగాణ బాధితులు
- April 02, 2017
రెండేళ్లుగా ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాల్లో నరకయాతన పడుతున్న తెలంగాణవాసులకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో 31 మంది తెలంగాణ బాధితులు ఇరాక్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ సాయంత్రం తెలంగాణ ఎక్స్ప్రెస్లో వీరంతా హైదరాబాద్కు చేరుకుంటారు. గల్ఫ్ బాధితులను స్వదేశం రప్పించేందుకు మూడు నెలలపాటు కృషి చేసిన కేటీఆర్కు ఈ సందర్భంగా బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







