బొద్దింకలు భోజనంలో రావడంతో రెస్టారెంట్ మూసివేత
- April 03, 2017
మనామా:ప్రజా ఆరోగ్యాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని రాజధాని లో ఒక రెస్టారెంట్ ను అధికారులు ఇటీవల మూసివేశారు. ఈ రెస్టారెంట్లో ఆహార పదార్ధాలపై సంచరించే కీటకాలను సామాజిక మీడియా ఆన్లైన్ లో ఒక వీడియో ఫుటేజ్ ను గమనించిన అనంతరం ఆరోగ్య శాఖ పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ కు చెందిన తనిఖీ బృందాలు ఆకస్మికంగా రెస్టారెంట్ పై దాడి చేసి నిర్వహణ తీరుని పరిశీలించారు. బొద్దింకల ముట్టడితో వంటగదులు మిల మిల లాడుతున్న నేపథ్యంలో ఆ బొద్దింకల రెస్టారెంట్ కు తాళాలు వేశారు. లాక్. ఆహార పర్యవేక్షణ శాఖ హెడ్ మహమ్మద్ అల్ హద్దగ్ సామాజిక మీడియా నెట్వర్క్ లలో చెలామణి అవుతున్న సమాచారం ఖచ్చితత్వాన్ని పరిశీలన చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నది నిజమేనని నిర్ధారించింది. అయితే, రెస్టారెంట్ పేరు అల్ హద్దగ్ వెల్లడించలేదు.ప్రైమరీ కేర్ మరియు పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ అండర్ డాక్టర్ మరియం అల్ హజారీ యొక్క సూచనలను ప్రకారం, ఆ రెస్టారెంట్ భోజనం చేయడం ప్రమాదం అని పరిశీలించిన తర్వాత మసివేశారు ఆహార భద్రతకు సంబంధించి అటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటె, ప్రజలు మంత్రిత్వశాఖ అధికారిక నెంబర్ 39427743 కు తెలియచేయవచ్చని అయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







