అంబరాన్ని తాకనున్న అమరావతి శంకుస్థాపన సంబరాలు...!!
- September 29, 2015
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా అన్ని జిల్లాల్లో ప్రతి గ్రామం నుంచీ కలశాల్లో మట్టి సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. దసరా ఉత్సవాల్ని, శంకుస్థాపన వేడుకలను సమ్మిళతం చేసి రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. దసరా వేడుకల సందర్భంగా ప్రతి జిల్లాలోనూ రాజధాని నిర్మాణాన్ని ప్రతిబింభించే కార్యక్రమాలు నిర్వహించాలన్న అభిప్రాయంతో ఉంది. అమరావతి నిర్మాణానికి విజయదశమి రోజునే శంకుస్థాపన జరుగుతున్నందున ఈ వేడుక చిరస్మరణీయం చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. శంకుస్థాపన కార్యక్రమానికి దేశ, విదేశాల్లోని ప్రవాసాంధ్రుల్ని ఆహ్వానించనుంది. అలాగే, అన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖులను ఆహ్వానించనుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







