అంబరాన్ని తాకనున్న అమరావతి శంకుస్థాపన సంబరాలు...!!
- September 29, 2015
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా అన్ని జిల్లాల్లో ప్రతి గ్రామం నుంచీ కలశాల్లో మట్టి సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. దసరా ఉత్సవాల్ని, శంకుస్థాపన వేడుకలను సమ్మిళతం చేసి రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. దసరా వేడుకల సందర్భంగా ప్రతి జిల్లాలోనూ రాజధాని నిర్మాణాన్ని ప్రతిబింభించే కార్యక్రమాలు నిర్వహించాలన్న అభిప్రాయంతో ఉంది. అమరావతి నిర్మాణానికి విజయదశమి రోజునే శంకుస్థాపన జరుగుతున్నందున ఈ వేడుక చిరస్మరణీయం చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. శంకుస్థాపన కార్యక్రమానికి దేశ, విదేశాల్లోని ప్రవాసాంధ్రుల్ని ఆహ్వానించనుంది. అలాగే, అన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖులను ఆహ్వానించనుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







