నేడు విజయవాడ లో 'రైతు కోసం చంద్రన్న' యాత్ర.!

- September 29, 2015 , by Maagulf
నేడు విజయవాడ లో 'రైతు కోసం చంద్రన్న' యాత్ర.!

'రైతు కోసం చంద్రన్న' యాత్ర ఇవాళ విజయవాడలో కొనసాగనుంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com