ఖశబ్ లో 200 కిలోల ఆహారం నాశనం

- April 06, 2017 , by Maagulf
ఖశబ్ లో 200 కిలోల ఆహారం నాశనం

మస్కట్: పెద్ద మొత్తంలో నిల్వ చేసిన  రొట్టెలు, కూరగాయలు మరియు పలు ఆహార పదార్ధ నిల్వలను వాటిని  విక్రయించే దుకాణాలతో ఆకస్మిక తనిఖీ నిర్వహించి వాటిని  జప్తు చేసుకొన్నారు. అంతేకాక అక్కడ ఘనీభవించిన మాంసం 200 కిలోలను ఖశబ్ మున్సిపాలిటీ అధికారులు నాశనం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com