షార్జాలో ఈ వారం అడ్డదిడ్డంగా రోడ్లు దాటుతున్న 900 మందికి జరిమానా

- April 08, 2017 , by Maagulf
షార్జాలో ఈ వారం అడ్డదిడ్డంగా  రోడ్లు దాటుతున్న 900 మందికి జరిమానా

ట్రాఫిక్ తో తమకేమి సంబంధం లేదన్నట్లుగా ఈ వారంలో అడ్డదిడ్డంగా రోడ్లు దాటుతున్న 894 మందిని షార్జా  పోలీసులు పట్టుకొని ఒకొక్కరకి 200 ధిర్హంల చొప్పున జరిమానా విధించారు. ట్రాఫిక్ అవగాహన డైరెక్టర్  మేజర్ అబ్దుల్ రెహమాన్ ఖాతిర్ మాట్లాడుతూ  పోలీసులు ఇటీవల నిర్వహించిన ఒక తనిఖీ ప్రచారంలో భాగంగా అడ్డదిడ్డంగా రోడ్లు దాటుతున్నవారికి ఈ సందర్భంగా జరిమానాలు విధించారు. అనంతరం   సురక్షితంగా రోడ్లు దాటడం వలన కలిగే  ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.   జారీ తెలిపారు.అరబ్ మహిళ దుబాయ్ ప్రమాదంలో ఇటీవల మృతి చెందింది. ప్రజానీకంలో ఉర్దూ, అరబిక్ మరియు ఆంగ్లం సహా వివిధ భాషలలో అనేక ప్రకటనల బోర్డులను పోలీసులు రాయించారు.ట్రాఫిక్ భద్రత సమాఖ్య చట్టం యొక్క ఆర్టికల్ 147 ఆధారంగా జారీ చేసిన చెప్పారు. అతను పరుగులను కట్టడి చేసేందుకు జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. రోడ్డు దాటుతూ  ప్రమాదాలకు గురయ్యే వారి  సంఖ్యను  నివారించేందుకు  నిర్ధేశించిన  ప్రాంతాల్లో  వీధులు మరియు రహదారులు మాత్రమే దాటడానికి యత్నించాలని మేజర్ ఖాతిర్  పాదచారులకు కోరారు.దుబాయ్ రెండు కీలక రహదారులపై వేగ పరిమితులు తగ్గించడంపై  ఆలోచిస్తోంది గత సంవత్సరాలతో పోల్చుకుంటే 2016 లో ప్రమాదాలు సంఖ్య తగ్గిందని అయన  తెలిపారు. ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ రోడ్డు భద్రత ప్రాముఖ్యతను గురించి వాహనదారులు మరియు పాదచారులకు అవగాహన పెంచడానికి పోలీసు చేసిన ప్రయత్నాలే అందుకు కారణమని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com