20 శాతం రోడ్ స్పీడ్ లిమిట్ దాటితే జరీమానా?
- April 08, 2017
మనామా: పలువురు షురా కౌన్సిల్ మెంబర్స్ తాజాగా లా ప్రపోజల్ ఒకదాన్ని తెరపైకి తెచ్చారు. అతి వేగంతో ప్రయాణించే డ్రైవర్లకు జరీమానా విధించే విషయమై 'రోడ్ స్పీడ్ లిమిట్ని దాటి 20 శాతం వేగంతో వెళితే' నిబంధన తేవాలని ఈ లా ప్రపోజల్ని తెస్తున్నారు. ఖామిస్ అల్ రుమౌహి, జమీలా సల్మాన్, ఖాలిద్ అల్ మస్కటి, అహ్మద్ బహ్జాద్ మరియు హలా రమ్జి తదితరులు ఈ ప్రపోజల్ని సబ్మిట్ చేయడం జరిగింది. కౌన్సిల్కి చెంది ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కమిటీకి ఈ ప్రపోజల్ని అందించారు. రోడ్ స్పీడ్ లిమిట్ దాటి 10 శాతం వేగంతో వెళ్ళినా వారికి జరీమానా విధించేలా గతంలోనే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇంకో వైపున సభ్యులు, 15 రోజుల్లోగా ఎవరైతే జరీమానాలు చెల్లిస్తారో వారికి 50 శాతం తగ్గింపు ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







