మట్టిపాత్రలో మజ్జిగ... వేసవిలో తాగితే ఏం జరుగుతుంది
- April 12, 2017
వేసవి వచ్చేసింది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పానీయాలు తప్పనిసరి. ముఖ్యంగా మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రేవులకు, పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి పదార్థాలు ఇందులో అధికంగా ఉంటాయి. విరేచనాలు, వాంతులు అధిక దాహం వంటి సమస్యలు లేదా నీరసం కాళ్లు తిమ్మిర్లు తలెత్తినపుడు మజ్జిగలో ఉప్పుకానీ, పంచదార కానీ వేసుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుందని గృహ వైద్యులు చెపుతున్నారు.
అయితే, ఈ మజ్జిగను మట్టి పాత్రలో చేసుకుని తాగితే ఇంకా చాలా మంచిగా ఉండటమే కాకుండా మంచి గుణవర్థక పదార్థంగా కూడా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. పెరుగుకు రెండు లేదా మూడింతలు నీళ్లు కలిపిన మజ్జిగ తాగితే మంచిదని, ఇది శరీరానికి ఎలాంటి హాని చేయదని చెపుతున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









