తెలంగాణాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ భార్య జేశోదా బెన్
- April 14, 2017
ప్రధాని నరేంద్ర మోదీ భార్య జేశోదా బెన్ తెలంగాణాలో పర్యటించారు. తెలంగాణాలోని వికారాబాద్ జిల్లాలో నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వచ్చింది ప్రధాని భార్య అని తెలియగానే ఆమెను చూడడానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!







