కులభూషణ్ విషయం లో భారత్-పాక్ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
- April 15, 2017
భారత నావికా దళానికి చెందిన కులభూషణ్ జాదవ్కు మరణశిక్ష విధించడంతో భారత్-పాక్ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గూఢచర్యం చేస్తున్నారన్న నెపంతో ముగ్గురు భారతీయులను పాకిస్థాన్ అరెస్టు చేసింది. ఆ ముగ్గురిని భాతర నిఘా సంస్థ రా ఏజెంట్లుగా భావించి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కులభూషణ్ను విడిపించడానికి భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పాక్ మళ్లీ భారతీయులను అరెస్టు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







