కులభూషణ్ విషయం లో భారత్-పాక్ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
- April 15, 2017
భారత నావికా దళానికి చెందిన కులభూషణ్ జాదవ్కు మరణశిక్ష విధించడంతో భారత్-పాక్ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గూఢచర్యం చేస్తున్నారన్న నెపంతో ముగ్గురు భారతీయులను పాకిస్థాన్ అరెస్టు చేసింది. ఆ ముగ్గురిని భాతర నిఘా సంస్థ రా ఏజెంట్లుగా భావించి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కులభూషణ్ను విడిపించడానికి భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పాక్ మళ్లీ భారతీయులను అరెస్టు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







