స్థానిక మాంస విక్రేతలకు కలిగే నష్టాల భర్తీ తిరస్కరణ
- April 15, 2017
మనామా: ప్రభుత్వం 2015 చివరిలో తీసుకొన్న మాంసం సబ్సిడీ మళ్లింపు నిర్ణయం అమలు చేసిన తర్వాత స్థానిక మాంస విక్రేతలకు కలిగేన నష్టాల భర్తీ అమలుని శుక్రవారం పార్లమెంటరీ తిరస్కరించింది.గత సంవత్సరం ఎంపీల మధ్య జరిగిన తీవ్రమైన చర్చల తరువాత, ప్రతిపాదన తక్షణమే స్థానిక మాంస విక్రేతల ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చడానికి ఒక యోచనలో ప్రభుత్వం జారీ చేయబడింది.అయితే, ప్రభుత్వం తన సమాధానంలో శుక్రవారం ఇతర వృత్తులకు ఇది "అనుచితమైన" గా ప్రతిపాదన కాగలదని తెలిపింది. మాంసవిక్రేతల పని వాణిజ్యపరమైనదిగా ఉంది. వారు వ్యాపారులు. ఆర్ధిక మార్పుల లేదా ప్రభుత్వ సబ్సిడీ ప్రణాళికలు సవరణలు పరిహారం ఇస్తూ పోతే ఇతర వృత్తుల వ్యాపారులు అదే డిమాండ్ చేస్తారు, "షూరా కౌన్సిల్ మరియు ప్రతినిధి కౌన్సిల్ వ్యవహారాల మంత్రి ఘానిన్ అల్ బరినైనా శుక్రవారం మండలిలో ప్రసంగించారు.ప్రస్తుత కఠినమైన ఆర్థిక పరిస్థుతులలో, ఇది రాష్ట్రం యొక్క బడ్జెట్ పై చేదు ప్రభావం సృష్టించవచ్చు ఆర్థిక భారంతో కూడిన ఈ ప్రతిపాదన సరి కాదు, మొత్తం, పరిహారాలు ఖర్చు లేదా కాలం తిరిగి తెచ్చి ఇవ్వలేమని మంత్రి సైతం పేర్కొన్నారు. మాంసం రాయితీలు అక్టోబర్ లో రద్దు చేశారు మాంసం, గాసోలిన్, డీజిల్, కిరోసిన్, విద్యుత్ మరియు నీటి వంటి 2015 సబ్సిడీ వస్తువుల కొన్ని వర్గాలు, ప్రధానంగా బహ్రేయినీ పౌరులకు ప్రయోజనకరంగా మళ్లించబడటం గమనార్హం.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







