ఎయిరిండియా ఎయిర్లైన్స్ వారి ప్రత్యేక ఆఫర్
- April 15, 2017
ముంబయి: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా డిస్కౌంటెడ్ స్టార్ అవార్డ్ మైలేజ్ రెడిమ్ప్షన్ ఆఫర్ ప్రకటించింది. ఇది అమెరికాలో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. గురువారం ప్రారంభమైన ఈ ఆఫర్ ఏప్రిల్ 18 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ప్రయాణ కాలపరిమితి మాత్రం తర్వాతి 330 రోజులకు వరకు ఉంటుందని తెలిపింది. అమెరికాలో ప్రయాణించే వారు ఫ్లైయింగ్ రిటర్న్ పాయింట్స్ను రెడిమ్ చేసుకొని ప్రతి ప్రయాణానికి 60శాతం డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది. ఇది 2,500 మైళ్ల దూరానికి వర్తిస్తుంది. రద్దయ్యే పాయింట్లను పునరుద్ధరించే పథకం గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









