ఎయిరిండియా ఎయిర్లైన్స్ వారి ప్రత్యేక ఆఫర్
- April 15, 2017
ముంబయి: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా డిస్కౌంటెడ్ స్టార్ అవార్డ్ మైలేజ్ రెడిమ్ప్షన్ ఆఫర్ ప్రకటించింది. ఇది అమెరికాలో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. గురువారం ప్రారంభమైన ఈ ఆఫర్ ఏప్రిల్ 18 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ప్రయాణ కాలపరిమితి మాత్రం తర్వాతి 330 రోజులకు వరకు ఉంటుందని తెలిపింది. అమెరికాలో ప్రయాణించే వారు ఫ్లైయింగ్ రిటర్న్ పాయింట్స్ను రెడిమ్ చేసుకొని ప్రతి ప్రయాణానికి 60శాతం డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది. ఇది 2,500 మైళ్ల దూరానికి వర్తిస్తుంది. రద్దయ్యే పాయింట్లను పునరుద్ధరించే పథకం గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!







