ఎయిరిండియా ఎయిర్లైన్స్ వారి ప్రత్యేక ఆఫర్
- April 15, 2017
ముంబయి: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా డిస్కౌంటెడ్ స్టార్ అవార్డ్ మైలేజ్ రెడిమ్ప్షన్ ఆఫర్ ప్రకటించింది. ఇది అమెరికాలో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. గురువారం ప్రారంభమైన ఈ ఆఫర్ ఏప్రిల్ 18 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ప్రయాణ కాలపరిమితి మాత్రం తర్వాతి 330 రోజులకు వరకు ఉంటుందని తెలిపింది. అమెరికాలో ప్రయాణించే వారు ఫ్లైయింగ్ రిటర్న్ పాయింట్స్ను రెడిమ్ చేసుకొని ప్రతి ప్రయాణానికి 60శాతం డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది. ఇది 2,500 మైళ్ల దూరానికి వర్తిస్తుంది. రద్దయ్యే పాయింట్లను పునరుద్ధరించే పథకం గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







