23న దిల్లీ వెళ్లనున్న ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

- April 17, 2017 , by Maagulf
23న దిల్లీ వెళ్లనున్న ఇరు  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ ఈనెల 23న దిల్లీ వెళ్లనున్నారు. నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం ఇద్దరు సీఎంలు విడివిడిగా ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ తెలంగాణలో అమలు చేయనున్న కొత్త రిజర్వేషన్ల వ్యవహారం, భూసేకరణ చట్టం తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com