ఒమాని-ఇండియన్ సైనిక కమిటీ ఢిల్లీలో సమావేశం
- April 17, 2017
ఉమ్మడి ఒమాని-భారత సైనిక కమిటీ సమావేశం సోమవారం న్యూఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ భవనం వద్ద జరిగింది.ఒమాని వైపు రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద కార్యదర్శి జనరల్ మహమ్మద్ బిన్ నాసర్ అల్ రాసిబి భారత జట్టు తరుపున భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సహాయ కార్యదర్శి జి.మోహన్ కుమార్, నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించబడింద ఇరువురు నేతలు రెండు దేశాలకు సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖల మధ్య సహకారం గూర్చి చర్చించారు మరియు ఈ సమావేశంలో కార్యక్రమం జాబితాలో సంఖ్య వారీగా అంశాల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో సుల్తానేట్ దౌత్యాధికారి భారతదేశంకు విచ్చేసారు మరియు రెండు దేశాల వైపులా నుండి కమిటీ సభ్యులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









