ఒమాని-ఇండియన్ సైనిక కమిటీ ఢిల్లీలో సమావేశం

- April 17, 2017 , by Maagulf
ఒమాని-ఇండియన్ సైనిక కమిటీ ఢిల్లీలో సమావేశం

ఉమ్మడి ఒమాని-భారత సైనిక కమిటీ సమావేశం సోమవారం న్యూఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ భవనం వద్ద జరిగింది.ఒమాని వైపు రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద కార్యదర్శి జనరల్ మహమ్మద్ బిన్ నాసర్ అల్ రాసిబి భారత జట్టు తరుపున భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సహాయ కార్యదర్శి జి.మోహన్ కుమార్, నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించబడింద ఇరువురు నేతలు రెండు దేశాలకు సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖల మధ్య సహకారం గూర్చి చర్చించారు మరియు ఈ సమావేశంలో కార్యక్రమం జాబితాలో సంఖ్య వారీగా అంశాల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో సుల్తానేట్ దౌత్యాధికారి భారతదేశంకు విచ్చేసారు మరియు రెండు దేశాల వైపులా నుండి కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com