గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి

- October 01, 2015 , by Maagulf
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితమే గుంటూరులో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరులోని జిన్నా టవర్‌ వద్ద గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com