శృంగారం, అనంతరం దొంగతనం!
- April 19, 2017
ఫ్లైట్ అటెండెంట్ మేనేజర్ ఒకరు, ఇద్దరు వ్యక్తులతో శృంగారం అనంతరం దోపిడీకి గురయ్యాడు. పాకిస్తానీ కార్మికులు ఇద్దరు, తనతో సెక్స్లో పాల్గొని, అనంతరం దొంగతనానికి పాల్పడినట్లు 58 ఏళ్ళ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో ఒకరు బాధితుడితో తరచూ శృంగారంలో పాల్గొనేవాడు. అయితే డిసెంబర్ 24న ఆన్లైన్ ద్వారా మెసేజ్ పంపి, తనతోపాటు ఇంకో వ్యక్తిని బాధితుడి దగ్గరకు తీసుకొచ్చాడు మరో నిందితుడు. అందరూ శృంగారంలో పాల్గొన్న అనంతరం దోపిడీకి పాల్పడ్డారు. ల్యాప్టాప్, ఐ పాడ్, బ్యాంక్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్, వ్యక్తిగత కార్డ్స్నీ, లెదర్ బ్యాగ్నీ దొంగిలించారు నిందితులు. నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుడు, బాధితుడి దగ్గరకు వెల్ళిన ప్రతిసారీ 150 దిర్హామ్లు శృంగారం కోసం తీసుకునేవాడు.
తాజా వార్తలు
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!









